LOADING...

లోక్‌సభ: వార్తలు

08 May 2026
కాంగ్రెస్

DMK: కాంగ్రెస్‌కు డీఎంకే షాక్‌.. ఇండీ కూటమికి గుడ్‌బై

ఇండీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది.

19 Apr 2026
అమిత్ షా

Lok Sabha: దేశంలో అత్యధిక ఓటర్లు మల్కాజిగిరిలో.. లక్షద్వీప్‌లో అత్యల్పం

ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందని, దీని వల్ల అధిక ఓటర్లున్న నియోజకవర్గాల ఎంపీలు ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పేర్కొన్నారు.

Shobha Karandlaje: ఏప్రిల్ 17న మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 17ను భారత మహిళల కోసం "బ్లాక్ డే"గా పేర్కొంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

PM Modi: నారీశక్తి ఎదుగుదల ఆపారు.. విపక్షాలపై మండిపడ్డ నరేంద్ర మోదీ

భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. భారత మహిళల కలలను ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు.

NDA Protests : మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదం.. దేశమంతా ఎన్డీఏ నిరసనలు

మహిళా సాధికారతకు కీలకంగా భావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద కలకలాన్ని రేపింది.

17 Apr 2026
భారతదేశం

Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు బ్రేక్.. వీగిపోయిన బిల్లు

లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన మూడు కీలక బిల్లులపై ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ బిగ్ షాక్ ఇచ్చింది.

Pm Modi: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాజకీయ దురుద్దేశం లేదు: ప్రధాని మోదీ

దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Parliament Session: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన కీలక బిల్లులు

దేశంలో కీలకమైన ఘట్టానికి నాంది పలికేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం నేడు ప్రారంభమైంది.

02 Apr 2026
అమరావతి

Amaravati: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హామీ ఇవ్వడానికి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది.

Amaravati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు ప్రవేశం

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే కీలక బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.

31 Mar 2026
అమరావతి

Amaravati: అమరావతికి చట్టబద్ధతపై కీలక అడుగు.. రేపు లోక్‌సభలో బిల్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది.

30 Mar 2026
అమిత్ షా

Amit Shah: నక్సలిజానికి చివరి దశ.. లోక్‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో ప్రస్తుతం నక్సలిజం దాదాపుగా అంతరించిపోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.

Nirmala Sitharaman: బ్యాంక్ లాకర్ బీమాపై స్పష్టత.. ఆర్‌బీఐ పరిహార నిబంధనలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

బ్యాంకు లాకర్లలో భద్రపరిచే విలువైన వస్తువులకు సంబంధించిన బీమా కవరేజీ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Seats: దేశంలో అసెంబ్లీ స్థానాలు 50% పెంపు.. తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న సీట్లు

దేశంలో ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

17 Mar 2026
బిజినెస్

EPFO: ఉద్యోగులకు శుభవార్త.. డబ్బు విత్‌డ్రా ప్రక్రియలో కీలక అప్‌డేట్

లోక్‌సభలో ప్రభుత్వం EPFO 3.0 గురించి కీలక విషయాలు తెలిపింది.

17 Mar 2026
కాజీపేట

MP Kavya: కాజీపేట కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి.. లోక్‌సభలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య డిమాండ్

వరంగల్‌ ఎంపీ కడియం కావ్య కాజీపేటను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక రైల్వే జోన్ లేదా బలమైన సబ్‌జోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.

17 Mar 2026
బిజినెస్

Bank Loans: 11 ఏళ్లలో బ్యాంకుల రుణాల రద్దులు రూ.9.75 లక్షల కోట్లు

గత 11 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలోని బ్యాంకులు కలిపి రూ.9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.

Lok Sabha: కేంద్ర సర్వీసుల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్‌ అమలు: లోక్‌సభలో కేంద్రం వెల్లడి

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సివిల్‌ పోస్టులు, సేవలకు జరిగే ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీ (ఇతర వెనుకబడిన వర్గాలు) అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్‌ అమలులో ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు వెల్లడించింది.

Rahul Gandhi: 'బీజేపీ ఉద్యోగులు కారు కదా?'.. మీడియాపై రాహుల్ గాంధీ అసహనం

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Andhra Pradesh: కిసాన్‌ రైల్‌తో ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా.. లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ రైల్‌ సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటివరకు 116 సర్వీసులు నడిపి సుమారు 34 వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

06 Feb 2026
రాజ్యసభ

Lok Sabha: లోక్‌సభలో గందరగోళం.. సోమవారానికి వాయిదా..!

లోక్‌సభ (Lok Sabha)లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

06 Feb 2026
హైదరాబాద్

Telangana: ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణలో 50% ఖర్చు.. భరించేందుకు తెలంగాణ అంగీకారం: నితిన్‌ గడ్కరీ

హైదరాబాద్‌లోని ఉత్తర రీజినల్‌ రింగ్‌ రోడ్ (162 కి.మీ) ప్రాజెక్ట్‌ కోసం డీటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) పూర్తి అయినట్టు రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.

recurring snags: రికరింగ్ స్నాగ్స్‌లో ఎయిర్ ఇండియా టాప్‌,ఇండిగో తర్వాతి స్థానం : కేంద్రం

భారతీయ విమానయాన సంస్థల్లో సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

05 Feb 2026
రాజ్యసభ

Sansad TV: అన్ని ప్రాంతీయ భాషల్లో సంసద్‌ టీవీ ప్రసారాలు

పార్లమెంట్‌ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో లోక్‌సభ సచివాలయం కీలక నిర్ణయం తీసుకుంది.

04 Feb 2026
భారతదేశం

Loksabha: మోదీ స్పీచ్‌కు ముందే.. లోక్‌సభ వాయిదా

విపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్రం.. ఇంతకీ పుస్తకంలో ఏముంది?

ఒక పుస్తకం పార్లమెంట్‌ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.

18 Dec 2025
భారతదేశం

VB G RAM G Bill: 'ఉపాధి' స్థానంలో 'జీ రామ్‌ జీ'కి లోక్‌సభ ఆమోదం..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీనరేగా)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌' (వీబీ జీ రామ్‌ జీ) బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది.

15 Dec 2025
రాజ్యసభ

Loksabha: 'ఓటు చోరీ' నినాదాలపై పార్లమెంట్‌లో రచ్చ,ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ ఎంపీలు నిరసనలకు దిగారు.

Vande Mataram: దేశశక్తిని మేల్కొలిపిన గేయం 'వందేమాతరం' : ప్రధాని మోదీ

'వందేమాతరం' 150 ఏళ్ల వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్‌ వేదికైంది. ఈ చారిత్రక సందర్భంలో లోక్‌సభలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించారు.

DeepFake: డీప్‌ఫేక్‌పై కఠిన చర్యలు.. నియంత్రించేందుకు లోక్‌సభలో బిల్లు

ప్రస్తుత కృత్రిమ మేధస్సు (AI) యుగంలో వేగంగా పెరుగుతున్న సమస్యల్లో డీప్‌ఫేక్‌ (DeepFake) ఒక్కటే కాదు, అత్యంత ప్రమాదకరమైనదిగా కూడా పరిగణించబడుతోంది.

01 Dec 2025
భారతదేశం

LokSabha: మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

లోక్‌సభలో మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్ - 2025కు ఆమోదం లభించింది.

20 Aug 2025
భారతదేశం

#NewsBytesExplainer: కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను తొలగించడానికి అనుమతిస్తుంది..కొత్త చట్టం ఏం చెబుతుంది?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి పదవుల నుంచి తొలగింపుకు సంబంధించి మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.

20 Aug 2025
భారతదేశం

Online Gaming Bill: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

లోక్‌సభ ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిర్వహణపై నిషేధాన్ని ప్రతిపాదించే కీలక బిల్లును ఆమోదించింది.

20 Aug 2025
భారతదేశం

PM Removal Bill: నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసనే.. నేడు పార్లమెంటులో బిల్లు

తీవ్ర నేరారోపణల కేసుల్లో అరెస్టై వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే, ప్రధాన మంత్రి గానీ, కేంద్ర మంత్రి గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, రాష్ట్ర మంత్రి గానీ తమ పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి రానుంది.

18 Aug 2025
భారతదేశం

Lok Sabha: నేడు లోక్‌సభలో స్పేస్‌ సెక్టార్‌పై ప్రత్యేక సమావేశం

లోక్‌సభ సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.

31 Jul 2025
భారతదేశం

Food Waste: దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృథా

దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో సగటున ప్రతి ఏడాది 55 కిలోల ఆహారం వృథా అవుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు.

25 Jul 2025
భారతదేశం

River Interlinking: తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ఎనిమిది అవకాశాలు

తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి మొత్తం ఎనిమిది అవకాశాలు ఉన్నట్టు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజభూషణ్ చౌధరి ప్రకటించారు.

21 Jul 2025
భారతదేశం

Loksabha: లోక్‌సభలో రచ్చ చేసిన విపక్ష సభ్యులు .. సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విపక్షాలు పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), బిహార్ ఓటర్ జాబితా అంశాలపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాలను సమర్పించాయి.

Parliament Monsoon Session: రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 21 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

మునుపటి తరువాత